Thursday, July 7, 2011

క్రిష్ణమయ్య ప్రాజెక్ట్

ఉపోద్ఘాతం
---------------

భారతదేశం లో ప్రముఖంగా పేర్కొనదగిన వాగ్గేయకారులలో అగ్రగన్యుడిగా చెప్పుకోతగ్గ శ్రీ కాంత కృష్ణమాచార్యులు యొక్క జీవితం,ఆయన రచనలుప్రాచుర్యంలోకి తీసుకురావాలనే ప్రయత్నం నేను 1986 లో ప్రారంభించాను . Aaya